నరేష్-పవిత్రలని చూడగానే మహేష్ బాబు భార్య నమ్రత ఏం చేసిందో తెలుసా..?

15 ఏళ్ల మా వైవాహిక జీవితం తర్వాత కూడా మేమింకా డీప్‌ లవ్‌లో ఉన్నాం.. ఇప్పటికి మొదటి సారి మేము కలిసిన అనుభూతే ఎల్లప్పుడూ ఉంటుంది… అని చెబుతోంది టాలీవుడ్‌ సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు భార్య నమ్రతా శిరోద్కర్.. మహేష్‌తో మీ మ్యారీడ్‌ లైఫ్‌ ఎలా ఉంది అని అడిగితే ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.

అయితే సహజంగా ఇలాంటి అమ్మాయిని ఎవరైనా చూస్తే తన బెడ్ రూమ్ లో ఉండాలని అనుకుంటారు. కానీ నాకు మాత్రం వంటింట్లో ఉంటే బాగుండు అనిపించింది. అప్పటికే ఫ్యామిలీ లైఫ్ తో నేను సఫర్ అవుతున్నా. దాంతో ఇలాంటి అమ్మాయి తన ఇంట్లో ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ అలాగే ఉండిపోయింది. పైగా తాను మంచి వంటలు కూడా వండుతానని నాకు చెప్పింది. ఇక తర్వాత ఒకరోజు మామూలుగా మెసేజ్ పెట్టాను.

ఆమె రిప్లై ఇవ్వలేదు. దాంతో ఈ అమ్మాయి పెద్ద జాదులా ఉంది అని అనుకున్నా. మళ్లీ ఆరు నెలల గ్యాప్ తర్వాత బెంగళూరులో కలిసింది. షూటింగ్ కోసం వచ్చానని చెప్పి, కలుద్దామా అంటే ఓకే చెప్పింది. అలా ఆరోజు ఓ కాఫీ షాప్ లో కలుసుకున్నాం’’ అని నరేష్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *