జగన్, చంద్రబాబు దెబ్బకి దద్దరిల్లిపోయిన అసెంబ్లీ, కోపంతో ఎలా ఊగిపోయరో చుడండి.

రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లలో అటు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో మొదటి ఐదేండ్లు టీడీపీ, ఇప్పుడు వైసీపీ పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నా పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరం, అత్యంత బాధాకరమని షర్మిల తెలిపారు.

తెలంగాణ ఏర్పాటులో భాగంగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరగకుండా అభివృద్ధి, పునర్నిర్మాణం అత్యంత వేగంగా జరగాలనే ఉద్దేశ్యంతో, పునర్విభజన చట్టంలో ప్రత్యేక హోదా సహా పోలవరానికి జాతీయ హోదా వంటి ముఖ్యమైన హామీలు పొందుపరిచినట్లు ఆమె గుర్తుచేశారు.

కానీ విభజన అనంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ హామీలను పూర్తిగా పక్కనపెట్టేసిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *