జైలులో చంద్రబాబుకి అనారోగ్య సమస్యలు, జైలులోనే బాబుకి వైద్య పరీక్షలు.
గత 32 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన డిహైడ్రేషన్ తో పాటు అలర్జీకి గురయ్యారని తెలుస్తోంది. దీనిపై కుటుంబ సభ్యులతో…
గత 32 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన డిహైడ్రేషన్ తో పాటు అలర్జీకి గురయ్యారని తెలుస్తోంది. దీనిపై కుటుంబ సభ్యులతో…
ఏసీబీ కోర్టు నుంచి ప్రారంభమైన ఈ పిటిషన్ ప్రస్థానం.. ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరుకుంది. ఇక్కడ సానుకూలంగా తీర్పు వస్తుందని చంద్రబాబు ఆశిస్తున్నారు. కేసుల నుంచి బయటపడవచ్చు అని…
చంద్రబాబు పిటిషన్లపై హైకోర్టులో మొన్న శుక్రవారం వాదనలు పూర్తయ్యాయి. తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ లపై అనుకూలంగా తీర్పు వస్తుందని చంద్రబాబు భావించారు.అటు…
చంద్రబాబు, సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘంగా విచారించిన ఏసీబీ కోర్టు.. రెండు పిటిషన్లను కొట్టివేస్తూ సోమవారం తీర్పును వెలువరించింది. ఇదిలా ఉండగా.. ఫైబర్నెట్, ఇన్నర్రింగ్రోడ్, అంగుళ్లు…
నిన్న రాజమండ్రి జైలులో టీడీపీ అధినేత, తండ్రి చంద్రబాబు నాయుడును భువనేశ్వరి, బ్రాహ్మణితో కలిసి లోకేశ్ ములాఖత్ అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. అవినీతిని ప్రశ్నించినందుకే…
చంద్రబాబు అరెస్టుపై సిని మావాళ్లు స్పందించకపోవడాన్ని తాను పట్టించుకోనని, జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత బాలకృష్ణ విమర్శించారు.…
చంద్రబాబును సీఐడీ.. సెప్టెంబర్ 9న అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో.. రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. అంటే.. నేరం ఇంకా నిర్ధారణ కాలేదని…
చంద్రబాబును జైలుకు తరలించినప్పటీ నుంచి.. ఆయన సతీమణి భువనేశ్వరి, కోడల బ్రాహ్మణి, ఇతర కుటుంబ సభ్యులు కొందరు రాజమండ్రిలోనే బస చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే…
చంద్రబాబు అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ మోత మోగిద్దాం పేరిట నిరసన కార్యక్రమానికి నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 7.05…
రాజమండ్రిలో టీడీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన రోజు నారా బ్రాహ్మణి మీడియాతో మాట్లాడారు. సూటిగా , స్పష్టంగా ఎక్కడా తడబాటు లేకుండా ఆమె మీడియాకు ఇచ్చిన సమాధానాలు…