పాపం పండింది పోయాడు, జగన్ ఓటమి పై షర్మిల సెటైర్లు
వైసీపీ ఒక్కో ఓటుకి రూ.3,500 పంపిణీ చేసిందని, ఓటర్లను ఆ పార్టీ నేతలు ప్రలోభ పెట్టారని మండిపడ్డారు షర్మిల. ఇక తనకు టైమ్ తక్కువగా ఉండటం కూడా…
వైసీపీ ఒక్కో ఓటుకి రూ.3,500 పంపిణీ చేసిందని, ఓటర్లను ఆ పార్టీ నేతలు ప్రలోభ పెట్టారని మండిపడ్డారు షర్మిల. ఇక తనకు టైమ్ తక్కువగా ఉండటం కూడా…
జగన్ రాష్ట్రానికి చేసిందేమి లేదని విమర్శించారు. కనీసం రాజధాని కూడా నిర్మించలేదని మండిపడ్డారు. మైదుకూరు నియోజక వర్గంలో షర్మిల ప్రచారం కొనసాగుతోంది. దువ్వూరు మండల కేంద్రంలో షర్మిల…
గత ఏడాది నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభ సమయంలో గుండెపోటుకు గురైన తారకరత్న బెంగళూరులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. తారకరత్న వివాహం చేసుకున్న…
ఏపీ కాంగ్రెస్ చేపట్టిన చలో సెక్రటేరియట్ ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్…
రాజస్థాన్ లోని జోధ్పూర్ ప్యాలెస్ లో రాజారెడ్డి-ప్రియ జంట వివాహ వేడుకలు మూడు రోజులపాటు జరిగాయి. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారమే ఈ పెళ్లి జరిగినట్లు వైఎస్ షర్మిల…
ఏపీ కాంగ్రెస్ పగ్గాలను చేజిక్కించుకున్న వైఎస్ షర్మిల సీఎం జగన్, చంద్రబాబులపై విమర్శల దాడికి దిగారు. ఏపీలో ఊసే లేని కాంగ్రెస్ పార్టీకి షర్మిల చేరిక బలాన్ని…
జగన్ ఓ నియంత.. త్వరలోనే గద్దె దింపుతానని, ఇది నా శపథం అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నియంత కెసిఆర్ ను గద్దె దింపానని, ఏపీలోనూ…
తన చుట్టూ ప్రత్యర్థులు రాజకీయ పద్మవ్యూహం పన్నారని వెన్నుపోట్లు.. ఎత్తులు పన్నుతున్నారని అయితే వారి వ్యూహం లో చిక్కి బాణాలకు బలై పోవడానికి తాను అభిమన్యుడిని కాదనీ…
షర్మిల..తన సోదరుడైన సీఎం జగన్ను లక్ష్యంగా చేసుకొని ఆమె మాటల తూటాలు పేలుస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతల కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్న షర్మిల.. ఆ పార్టీ పేరులో…
రాష్ట్రంలో కొందరు నియంతల్లా మారి రాజ్యాంగాన్ని కాల రాస్తున్నారంటూ వైఎస్ షర్మిల వైఎస్ జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రాంతీయ పార్టీలు నియంతల్లా మారి బడుగు బలహీన…