క్రేజీ హీరోయిన్ శ్రీలీలా టాలీవుడ్ ను ఏలుతున్న విషయం తెలిసిందే. ఏడేనిమిది చిత్రాల్లో స్టార్ హీరోలతో కలిసి నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది. బిజీయెస్ట్ హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో సందడి చేసింది.అయితే హీరో పవర్ హౌస్ లాంటి మాస్ డైరెక్టర్ బోయపాటితో చేతులు కలిపితే సిల్వర్ స్క్రీన్ పై జాతర ఒక రేంజ్ లో ఉంటుందని ఆశించవచ్చు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రమే స్కంద.
యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ ముద్దుగుమ్మ సయీ మంజ్రేకర్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రమే స్కంద. యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ ముద్దుగుమ్మ సయీ మంజ్రేకర్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల నడుమ స్కంద చిత్రం సెప్టెంబర్ 15న రిలీజ్ కి రెడీ అవుతోంది.
కానీ ఊహించని విధంగా మూడు వారాల ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. శిల్ప కళావేదికలో నేడు ప్రేయర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతోంది. ప్రీ రిలీజ్ వేడుకకి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.