మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో మంత్రి రోజా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.
అయితే మంత్రి రోజా తీరు చూస్తుంటే సిగ్గుకే సిగ్గేస్తోందన్నారు. ఐపీఎల్ కాదు రోజా ప్రీమియర్ లీగ్ ఆర్పీఎల్ పెట్టండని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రాజధానికి దిక్కులేదని ఐపీఎల్ అవసరమా అన్నారు. మంత్రి రోజా కుటుంబ సభ్యులది దండుపాళ్యం బ్యాచ్ అని ధ్వజమెత్తారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి రోజా నోరు జారితే రోజా ముత్తాతల జాతకాలను కూడా బయట పెడతామని హెచ్చరించారు.