తెలంగాణ రాష్ట్ర ఏర్పడక ముందు 2009 నుంచి 2014 వరకు ఒకటే శాసనసభలో కలిసి ఉన్నామని, ఆ సమయంలో కొన్ని ఆవేశాలు, కొన్ని సంఘటనలు జరిగాయి.. అందరిలో కోపతాపాలు ఎన్నో ఉండేవి. కానీ మీరు మాత్రం సంయమనం పాటిస్తూ మీరు హుందాగా వ్యవహరించారు.
ఆ సమయంలో రాష్ట్రం విడిపోతే బాగుండ, మరి కొందరేమో విడిపోవద్దని చెప్పుకొచ్చారు. అయితే మీరు ఓ పౌరుడిగా, ఆనాడు మీకున్న అనుమానాలు ఏంటో చెప్పగలరా? తొమ్మిదేళ్ల తర్వాత మీకున్న అనుభావాలను తెలుపాలన్న ప్రశ్నకు జయప్రకాశ్ నారాయణ్ సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో తెలుగు రాష్ట్రల ఒత్తిడి నా మీద పడినట్లు ఎవ్వరి మీద పడలేదని అభిప్రాయపడుతున్నానని అన్నారు.
ఆ రోజుల్లో తెలంగాణలో పర్యటించినప్పుడు జై తెలంగాణ అనేవారని, కొస్తాంధ్రలో వెళితే సమైక్యాంధ్ర అనేవారని అన్నారు. రాష్ట్రాల్లో ఎక్కడ వెళ్లిని ఈ రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పాలనను అభినందిస్తున్నానని అన్నారు. మంత్రి కేటీఆర్తో జయప్రకాశ్ నారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు జయప్రకాశ్ నారాయణ్ సమాధానాలు చెప్పారు.