చిరంజీవికి కోపం వస్తే ఎలా ఉంటుందో మీరే చుడండి.

చెన్నై లోని మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978లో పునాది రాళ్లు చిత్రం చిరంజీవి నటించిన మొదటి చిత్రం. కాని ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అయ్యింది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషికం 1,116 రూపాయలు.

బాపు దర్శకత్వంలో వచ్చిన మనవూరి పాండవులు చిత్రం చిరంజీవికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపునిచ్చింది, అయితే చిరంజీవి అంటే ఎంతోమందికి గౌర‌వం. ఆయ‌న విష‌యంలో ఎవ‌రూ పొర‌పాటు చేయ‌రు. అయిన‌ప్ప‌టికీ చిరంజీవి కోపంగా బ‌య‌ట‌కు వ‌చ్చేశారంటే.. ఆయ‌న మ‌న‌సులో ఏదో ఉంద‌ని.. ఆచార్య ఇచ్చిన ఫ‌లితం నుంచి ఆయ‌న ఇంకా కోలుకోలేద‌ని అంటున్నారు.
ఇక చిరంజీవి ప్ర‌స్తుతం గాడ్ ఫాద‌ర్ షూటింగ్‌లో ఉన్నారు. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాల‌ని క‌సిగా ఉన్న‌ట్లు స‌మాచారం. అందుక‌నే చిత్ర ప్ర‌మోష‌న్స్‌ను భారీ ఎత్తున చేయాల‌ని చిరంజీవి మేక‌ర్స్‌కు సూచించార‌ట‌. మ‌రి ఈ మూవీతో చిరంజీవి హిట్ కొట్టి మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌స్తారా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *