అమావాస్య రోజు ఒక్కరూపాయి ఉప్పు నీటితో ఇలాచేస్తే రాత్రికి రాత్రే ధనవంతులు.

శాస్త్రం ప్రకారం ఆచరించే పనులు మనిషి జీవితానికి శుభ ఫలితాలను కలిగిస్తాయి. శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే అనేక పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. శాస్త్రం ప్రకారం అమావాస్య రోజు కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం మంచిది. అయితే అమావాస్య రోజున మనం చేయవలసిన పనులేంటి అనే విషయానికి వస్తే పల్గొన అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఈ అమావాస్య రోజున ఉపవాసం ఉంటూ పరమశివుడిని ఆరాధించాలని పండితులు చెబుతారు. మాత్రమే తీసుకోవాలి.

వారికి బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల దిష్టి వల్ల సరిగ్గా జరగకుండా ఉన్నవారికి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టిన వారికి అభివృద్ధికి అసలు ఏ ఆదాయం ఉపాధి లేనివారికి ఆదాయం కోసం ఈ ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం మంచి పరిహారమని పండితులు చెప్తున్నారు. ఈ అమావాస్య రోజున మనం ఎలా పెట్టాలి. అనే విషయానికి వస్తే ధనం మూలం ఇదం జగత్ దానం ఉంటేనే ప్రపంచంలో మానవుడికి విలువ అనే పరిస్థితి కొందరికి ఎక్కువగా వస్తుంది ప్రపంచంలో కొంతమంది ధనవంతులవుతారు. అయితే అందరూ ధనవంతులు కావాలంటే తాము చేసే పని చేస్తూ కొన్ని ఆధ్యాత్మిక క్రియలను కూడా చేసుకుంటే తప్పక ధనవంతులవుతారు అలాంటి ఒక క్రియ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ అమావాస్య రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పెద్ద ప్రమిదలు రెండు తీసుకోవాలి. వాటికి పసుపు కుంకుమ రాసి తర్వాత నేలపైన బియ్యపు పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసుకోవాలి. కుంకుమ పూలు పెట్టి ప్రమిదలో నూనె కానీ నెయ్యి కానీ పోసి రెండు ఒత్తులు ఒకటిగా చేసి వెలిగించాలి. దీపం శ్లోకాన్ని చదువుకోవాలి. బ్రహ్మదేవుడు మధ్యలో కుంకుమ బొట్టు పువ్వులు పెట్టి నమస్కరించి అక్షితలు వేసి పూజిస్తారు. దీపానికి నైవేద్యం కూడా సమర్పించాలి. ఇలా దీపం శ్లోకం చదివిన తర్వాత పళ్ళు కానీ పాలు కానీ పట్టిక బెల్లం కొబ్బరికాయ ఏదైనా నివేదన నైవేద్యంగా పెట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుకోవాలి.

కనకధారా స్తోత్రం లక్ష్మీ అష్టోత్తరం సహస్రనామం ఇలా లక్ష్మీ విష్ణుకు సంబంధించిన లేదా శివ స్తోత్రాలు చదువుకోవాలి. నీటిలో కలపాలి అంటే ఈ అమావాస్య రోజున ఉప్పు దీపారాధన చేసి ఉగాది రోజున ఈ ప్రమిదలోని ఉప్పును తీసేసి నీటిలో కలపాలి. ఆ నీటిని ఇంటి బయట తొక్కని ప్రదేశంలో పోయాలి అవకాశం ఉన్నవాళ్లు నదులు కలుపుకోవచ్చు. లేదా నీటిలో కలిపి పోయొచ్చు. సౌకర్యం లేని వారికి మాత్రమే ఇది చేయాలి అని సూచించబడుతోంది. 16 వారాలు లేదా 21 వారాలు లేదా 41 వారాలు ఇలా అనుకొని ఇంట్లో ఈ ఉప్పు దీపాన్ని ఈశాన్యం మూల పెట్టడం మీరు కనుక అలవాటు చేసుకుంటే శాశ్వతంగా ధనం యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *