సౌందర్య భర్త ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడో చూస్తే ఆశ్చర్యపోతారు.

సౌందర్య సినీనటి. ఈమె తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషలలో మొత్తం కలిపి 100కు పైగా చిత్రాలలో నటించింది. 12 సంవత్సరాలు నటిగా వెలిగిన ఈమె బెంగళూరులో జరిగిన విమాన ప్రమాదంలో మరణించింది. ఈమె 100 కు పైగా చిత్రాలలో నటించింది. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు రఘును పెళ్లి చేసుకున్నారు. కానీ వైవాహిక జీవితంలోని ఆనందాన్ని అనుభవించే అదృష్టం వారికి కలగలేదు. ఆ మరుసటి ఏడాదే ఆమె కన్నుమూశారు.

2004లో ఓ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న సమయంలో సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. సౌందర్య చనిపోయినప్పుడు రఘుకు పెళ్లయి ఏడాది కూడా కాలేదు. అంతలోనే ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది. సౌందర్య మరణించిన తర్వాత.. రఘు తన భార్య జ్ఞాపకార్థం అనేక కార్యక్రమాలు నిర్వహించారు. సౌందర్య పేరుతో స్కూల్ కూడా నడుపుతున్నారు. ఇతర సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.

మరి ఇప్పుడు రఘు ఎక్కడుంటున్నారు? ఏం చేస్తున్నారు? సౌందర్య భర్త రఘు గోవాకు చెందిన డాక్టర్ అర్పితతో రెండో వివాహం చేసుకొని విదేశాల్లో ఉంటున్నట్లు సమాచారం. కానీ కచ్చితమైన సమాచారం మాత్రం లేదు. సౌందర్య ఏప్రిల్ 17, 2004న విమాన ప్రమాదంలో మరణించారు. హెలికాప్టర్ ఎక్కే ముందు తన వదినను రెండు విషయాలు అడిగారట. కాటన్ చీర, కుంకుమ కావాలని అడిగిన సౌందర్య.. తిరిగి రాలేదని ఆమె అన్నయ్య భార్య చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *