ప్రియమణి ఇప్పటికే చాలా సినిమాల్లో నటించింది.అంతేకాదు కొన్ని స్పెషల్ సాంగ్స్ లో అలాగే బుల్లితెర షోలకి జడ్జిగా ఇలా తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. అలాంటి ప్రియమణి మొదట ఎవరే అతగాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికి పెళ్లయిన కొత్తలో సినిమా ప్రియమణికి మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే సినిమాల విషయం పక్కన పెడితే ప్రేమని సినీ కెరియర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలో ముస్తఫా రాజ్ ని పెళ్లి చేసుకుంది. కానీ ఆయనకు అంతకుముందే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు.
అయినప్పటికీ ప్రియమణి అతడిని ఇష్టపడి మరి వివాహం చేసుకుంది. ఇక ఈ మధ్య సెలబ్రిటీలందరూ కూడా పెళ్లి అయిన సంవత్సరానికి పిల్లల్ని కనేస్తున్నారు.. కానీ పెళ్లయి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ ప్రియమణి మాత్రం ఈ శుభవార్తను ఇంకా వెల్లడించడం లేదు. ఈ నేపథ్యంలోని తాజాగా సమాచారం మేరకు ప్రియమని యూటరెస్ థైరాయిడ్. వ్యాధులతో బాధపడుతుంది అని.. ఈ కారణంగానే తనకి పిల్లలు పుట్టడం కష్టమని డాక్టర్లు చెప్పారు అని.. ప్రియమణి దంపతులు పిల్లల కోసం ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఎన్నో ట్రీట్మెంట్లు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేదు అని అంటున్నారు.
దీంతో డాక్టర్స్ సరోగసి బెస్ట్ అని సలహాలు కూడా ఇచ్చారు అన్న సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అంతేకాదు ప్రియమణి మాత్రం సరోగసి ద్వారా పిల్లలు కనడం ఇష్టం లేదు అని ఇందుకు ఒప్పుకోవడం లేదు అన్న సమాచారం వినబడుతోంది. దీంతో ప్రియమైన కి సంబంధించిన ఈ వార్త కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.