పిల్లలను కనాలనుకునే జంట నేరుగా కాకుండా మరొక స్త్రీ గర్భాన్ని అద్దెకు తీసుకుని పిల్లలను కనే పద్ధతినే సరోగసీ అంటారు. పిల్లలు కావాలనుకునే జంటలో.. పురుషుడి వీర్యాన్ని స్వీకరించి మరొక మహిళ గర్భంలో ప్రవేశ పెడతారు. ఆ జంట కోసం పిల్లలను తన కడుపులో పెంచి, ప్రసవించే మహిళను సరోగేట్ మదర్ అంటారు. కేవలం పురుషుడి వీర్యంతో బిడ్డను కనిపెంచిన ఆ మహిళ, బిడ్డకు బయోలాజికల్ మదర్ అయినప్పటికీ.. ప్రసవం అనంతరం ఆ స్త్రీకీ, బిడ్డకూ ఎటువంటి సంబంధం లేకుండా ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటారు. సరోగసీలో ఈ పద్ధతిని సాంప్రదాయ పద్ధతిగా పిలుస్తారు.
చిత్ర పరిశ్రమలో ఉన్న చాలా మంది హీరోయిన్లు కూడా పిల్లలకు జన్మనిచ్చారు. కొంతమంది హీరోయిన్లు సహజంగా పిల్లని కంటే.. మరి కొంతమంది హీరోయిన్లు మాత్రం సరోగసి పద్ధతి ద్వారా పిల్లని కన్నారు. మంచు లక్ష్మి .. మంచు మోహన్ బాబు ప్రియా పుత్రిక మంచు లక్ష్మి కి పెళ్లయింది. ఒక కూతురు ఉంది. తన కూతురును కూడా వేరే వాళ్ళ గర్భం ద్వారా పుట్టిందే. అలా ఆమె ఓ ఆడపిల్లకు తల్లయింది. ఆమె పేరు నిర్వాణ. కరణ్ జోహార్.. కరణ్ జోహార్ ఈయన బాలీవుడ్ సీరియల్స్ కి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే, ఈయన ఆ అద్దె గర్భం ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే సినీ ప్రపంచంలో చాలా మంది సినీ తారలు అద్దె గర్భం ద్వారా తల్లి దండ్రులయ్యారు.
కరణ్ జోహార్.. కరణ్ జోహార్ ఈయన బాలీవుడ్ సీరియల్స్ కి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే, ఈయన ఆ అద్దె గర్భం ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే సినీ ప్రపంచంలో చాలా మంది సినీ తారలు అద్దె గర్భం ద్వారా తల్లి దండ్రులయ్యారు. అమీర్ ఖాన్.. బాలీవుడ్ లో టాప్ హీరో గా కొనసాగుతున్న అమీర్ ఖాన్ కూడా ఈ సరోగసి ద్వారా తండ్రి అయ్యాడు. అయన రెండో భార్య కిరణ్ రావు కోసం ఆయన సరోగసి ద్వారా ఒక అబ్బాయికి తల్లి దండ్రులయ్యారు. షారుక్ ఖాన్.. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తన చిన్న కొడుకును అద్దె గర్భం ద్వారా కన్నారు. అలా అయన తండ్రైయ్యరు. ఆ న్యూస్ ఒకప్పుడు బాగా ఫెమస్ అయింది.
సోహాలి ఖాన్..సోహాలి ఖాన్ బాలీవుడ్ ఫెమస్ సెలెబ్రెటీ.. ఈయన కూడా సరోగసి ద్వారా తండ్రి అయ్యారు. తన భార్య సీమకు అనారోగ్యం కారణంగా వాళ్ళు ఈ పద్ధతి ద్వారా ఓ బిడ్డకు తల్లి దండ్రులైయ్యారు. ప్రీతి జింటా.. ప్రీతి జింటా సైతం 2021 వ సంవత్సరంలో కవలలకు జన్మనిచ్చింది.దానిలో ఒకరు అబ్బాయిగాక మరొకరు అమ్మాయి. సన్నీలియోన్.. సన్నీలియోన్ కూడా సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. అంతే కాకుండా మరో బిడ్డను సన్నీలియోన్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇక ప్రస్తుతం సన్నీలియోన్ బాలీవుడ్ తో పాటూ టాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. ప్రియాంక చోప్రా..నిక్ జోనస్ ని పెళ్లాడిన ప్రియాంక చోప్రా సైతం ఒక అమ్మాయికి సరోగసి పద్ధతిలో జన్మించింది. సినిమాలు లేకపోయినా పిల్లలను ఎందుకు కనలేదు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినబడ్డాయి. నయనతార.. నయనతార దంపతులకు గత సంవత్సరం సర్రోగసి ద్వారా పిల్లలు పుట్టారు. ఇలా వేరే కాకుండా ఎందరో హీరోయిన్లు సర్రోగసి ద్వార పిల్లల్ని కంటున్నారు